Thursday 11 February 2016

Peddapuram MuttaDi by Buddavarapu Pattabi ramayya in 1928 పెద్దాపురం ముట్టడి

1928 పెద్దాపురం ముట్టడి : బుద్ధవరపు పట్టాభిరామయ్య 



స్వాతంత్య్రాభిలాష ను తెలుగు జాతి నర నరాలకు ప్రవహింప జేయడంలో చారిత్రిక నాటకాలు ప్రముఖ పాత్రను పోషించాయి అని చెప్పడం లో ఏ విధమైన సందేహం లేదు అందులో భాగంగానే 1920-30లలో అనేక చారిత్రక నాటకాలు వెలువడి ప్రదర్శితమయ్యాయి. నాటకాలను ఓ ప్రధాన ప్రచార సాధనంగా ఆనాటి నాయకులు ఉపయోగించారు. అందులో ముఖ్యంగా శ్రీ బుద్దవరపు పట్టాభిరామయ్య గారి 'మాతృ దాస్య విమోచన (1924), పెద్దాపురం ముట్టడి (1928) చెప్పుకోతగినవి.

 144 పేజీల ఈ పెద్దాపురం ముట్టడి అనే కథని మరియు మన పెద్దాపురం నివాసి అయిన శ్రీ బుద్దవరపు పట్టాభి రామయ్య గారి గురించిన విషయాలను త్వరలోనే పొందుపరుస్తాను అని తెలియ చేసుకుంటూ






                                                                                     మీ వంగలపూడి శివకృష్ణ

No comments:

Post a Comment

Gollalamma Temple History

గొల్లాలమ్మ మదుం (చావుల మదుం) అది #పెద్దాపురం సంస్థానాన్ని వత్సవాయ తిమ్మ జగపతి మహారాజు గారు పరిపాలించే రోజులు... ఒకప్పటి పెద్దాపురం సంస...