Thursday 11 February 2016

First Poet of Peddapuram పెద్దాపురం తొలి కవి పండితులు: వెణుతురుబల్లి విశ్వనాధ కవి


తొలి కవి పండితులు: వెణుతురుబల్లి విశ్వనాధ కవి 


                   

పెద్దాపురం సంస్థానమును చతుర్భుజ తిమ్మ జగపతి గారు పరిపాలించే కాలంలో 1600 ప్రాంతం వాడగు శేష ధర్మములు అనే పద్య కావ్యమును రచించి గారికి అంకితం ఇచ్చారు 
విశ్వనాధ కవి యార్వేల నియోగి వెంకటామాత్యుల వారి కొడుకు అంతే కాదు బర్తృహరి సుభాషిత రత్నావళి రచించిన ఏనుగు లక్ష్మణ కవి గారి తాత అయినటువంటి ఏనుగు పెదలక్ష్మణ కవి గారికి మేనమామ (ఏనుగు పెదలక్ష్మణ కవి గారు ద్రౌపదీ పరిణయం అనే ప్రభంధమును రచించారు)
ఇతను శ్రీరామ విజయము అనే యక్ష గానం - 
గౌరీ వివాహం అనే ద్విపద ప్రభందము ను 
హరీశ్చంద్ర చరితము అనే నిర్దోష్ట్య ప్రభందము ను 
పారిజాతాపహరణం ను సంస్కృతం లోనూ రచించినారు దురదృష్టవ శాత్తూ ఈయన రచించిన గ్రంధాలన్నీ కూడా కాల గర్భంలో కలిసిపోయినవి కానీ ఏనుగు లక్ష్మన కవి గారి గ్రందాల ద్వారా వెణుతురు బల్లి విశ్వనాధ కవి గారి గొప్పతనాన్ని తెలుసుకొనవచ్చు

No comments:

Post a Comment

Gollalamma Temple History

గొల్లాలమ్మ మదుం (చావుల మదుం) అది #పెద్దాపురం సంస్థానాన్ని వత్సవాయ తిమ్మ జగపతి మహారాజు గారు పరిపాలించే రోజులు... ఒకప్పటి పెద్దాపురం సంస...