Tuesday 20 October 2015

పెద్దాపురం సంస్థాన పాలకులు ఇంటి పేరు వత్సవాయి - RULERS OF PEDDAPURAM VATSAVAYI DYNASTY AND THEIR HORIZEN





' పెద్దాపురం సంస్థాన పాలకులు ఇంటి పేరు వత్సవాయి'


పెద్దాపురం సంస్థాన పాలకులు పూర్వము ఉత్తర దేశము నుండి వలస వచ్చి, గోదావరి, నెల్లూరు, కృష్ణా, విశాఖపట్టణం మండలాలలో స్థిర పడిన క్షత్రియ కుటుంబాలలో ఒక కోవకి చెందినవారు.




వీరిలో మందపాటివారు - వత్సవాయి వారు అని రెండు వర్గాల వారు ముఖ్యులు.


కాశ్యపస గోత్రానికి చెందిన మందపాటి వారు ఒంగోలు లోనూ, వశిష్ట గోత్రానికి చెందిన వత్సవాయి వారు పెద్దాపురం లోనూ పాలకులుగా ప్రసిద్ధి చెందారు. వత్సవాయి వారు సూర్య వంశోద్భావులగు ఆంధ్రక్షత్రియులలో మిక్కిలి గొప్పవారు. వీరి మూల పురుషుడు దుర్జయుడని, గుడిమెట్ల సాగిపోతరాజు వీరి పూర్వులలో ఒక్కడని. వీరి ముని మనమడు (మనవడు కి మనవడు ) అయిన వత్సవాయి శ్రీ రామ రాజు గారు కాలమున వత్సవాయి అనే గ్రామ వీరి రాజ్యానికి రాజధాని అవడం చేత వీరి ఇంటి పేరు వత్సవాయి అయ్యిందని తెలుస్తున్నది *
                                                                                                                     మీ వంగలపూడి శివకృష్ణ

No comments:

Post a Comment

Gollalamma Temple History

గొల్లాలమ్మ మదుం (చావుల మదుం) అది #పెద్దాపురం సంస్థానాన్ని వత్సవాయ తిమ్మ జగపతి మహారాజు గారు పరిపాలించే రోజులు... ఒకప్పటి పెద్దాపురం సంస...